విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు…..సయ్యద్ రఫీ
అమరావతి, అక్టోబరు 15 : విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. ఈ అక్టోబరు నెలలో తీవ్రమైన ఎండల వేడికి ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు రైతులు కరెంటు ఎప్పుడొస్తుందో తెలియక రాత్రిళ్లు…
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి……మంత్రి కొట్టు సత్యనారాయణ
విజయవాడ 15 అక్టోబర్ : దసరా ఉత్సవాల ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు జరిగాయని ఆయన వెల్లడించారు. కేశఖండన చేసుకున్న…
జగన్ ప్రభుత్వం ఐటీ పరంగా చేసింది శూన్యం….. ప్రజల విమర్శలు
విశాఖపట్నం 15 అక్టోబర్ : రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత విశాఖపట్నంలో ఐటీ పరంగా చేసింది శూన్యం..! జగన్ ప్రభుత్వ ప్రమేయంతో ఒక్క కంపెనీ కూడా రాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అప్పటికే ఉన్న కంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీ మొత్తం రూ.22…
తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుండి 23 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల 15 అక్టోబర్ : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ…
ఆపరేషన్ అజయ్’.. రెండో విడతలో 235 మంది
దిల్లీ 14,,,, అక్టోబర్ : ఇజ్రాయెల్ - హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దీంతో ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో…
చంద్రబాబు ఆరోగ్య పరిస్తితి పై ఆందోళన
రాజమహేంద్రవరం 14 అక్టోబర్ : సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఒక్కసారిగా సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని.. ఒక్క నెలలో ఐదు కిలోల బరువు తగ్గిపోయారన్న సమాచారం శుక్రవారం వైరల్ కావడంతో…
ఆడబిడ్డలకు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కెసిఆర్
తెలంగాణ : హైదరాబాద్ :అక్టోబర్ 14 తెలంగాణ ఆత్మగౌరవానికి, అద్వితీయ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా పూలను పూజించే పండుగ బతుకమ్మ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు…
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో డిసెంబర్ 13 న వైకుంఠ ద్వారా దర్శనం
భద్రాచలం, 14 అక్టోబర్ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో డిసెంబరు 13 నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఉంటాయని ఈవో రమాదేవి వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిసెంబరు…
గ్రూప్ 2 విద్యార్థిని బలవన్మరణం
తెలంగాణ : హైదరాబాద్ :అక్టోబర్ 14 : హైదరాబాద్లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. హైదరాబాద్లోని అశోక్నగర్లో మర్రి ప్రవళిక (23) అనే విద్యార్థిని గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో…
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల 13 అక్టోబర్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 65,937 మంది భక్తులు దర్శించుకుని…