జగనన్న సురక్ష ఆరోగ్య శిబిరంలో ఇచ్చిన మందుల పై తెలంగాణ లేబుల్
పాయకరావుపేట, 13 అక్టోబర్ : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జగనన్న సురక్ష ఆరోగ్య శిబిరంలో ఇచ్చిన మందులపై తెలంగాణ లేబుల్ కన్పించడం చర్చనీయాంశమైంది. దగ్గు మందు బాక్సుపై తెలంగాణ ప్రభుత్వ సరఫరా లేబుల్ అతికించి…
చంద్రబాబు ఆరోగ్య పరిస్తితిపై హెల్త్ బులిటెన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ 13 అక్టోబర్ : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబు చర్మ సంబంధిత అస్వస్థతపై సెంట్రల్ జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు. జైలు వైద్యాధికారులకు…
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహక పథకం పేరుతో ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ 13 అక్టోబర్ (హిం.స)ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ చేయాలనే ఆశావహులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ సర్వీసెస్ అస్పిరెంట్సుకు ఆర్థిక సాయం జగన్ సర్కార్ చేయనుంది. ఏపీ నుంచి ఐఏఎస్, ఐపీఎస్లు కావాలనుకునే వారికి…
వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లలో లోపాలు
గూడూరు, 13 అక్టోబర్ : కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సరఫరా చేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లలో పాడైపోయిన పదార్థాలు వస్తున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గూడూరు పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన…
టెక్ మహీంద్ర సంస్థ ఎండీతో సీఎం జగన్ భేటీ
అమరావతి, అక్టోబరు 13 : టెక్ మహీంద్ర సంస్థ ఎండీ, సీఈవో సీపీ గుర్నాని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. గురువారం సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి…
శ్రీశైలంలో 15 నుంచి 24 వరకు దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
శ్రీశైలం 13 అక్టోబర్ (హిం.స) శ్రీశైలంలో ఈనెల 15 నుంచి 24 వరకు దసరా దేవి శరన్నవరాత్రులు జరగనున్నాయి. దసరాకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి కల్పిస్తామని శ్రీశైలం ఆలయ ఈవో వెల్లడించారు. ఉత్సవాల సమయంలో కుంకుమార్చన, అభిషేకాలు,…
రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికిజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు విజ్ఞప్తి
,అయోధ్య, 13,,,, అక్టోబర్ (హిం.స) ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు హాజరు కావద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు విజ్ఞప్తి చేసింది జనవరి 26…
‘ఆపరేషన్ అజయ్ , ఇజ్రాయెల్ నుంచి భారత్కు తొలి బ్యాచ్.
దిల్లీ 13, అక్టోబర్ : ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ‘ఆపరేషన్ అజయ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 200 మందికి పైగా భారతీయుల్ని తీసుకుని టెల్ అవీవ్ నుంచి ప్రత్యేక విమానం శుక్రవారం తెల్లవారుజామున దిల్లీ చేరుకుంది. యుద్ధ కల్లోలం…