దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత
కర్నూలు జిల్లా: 25అక్టోబర్ దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బన్నీ ఉత్సవంలో మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. విగ్రహాల కోసం రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనల పలువురి భక్తుల…
పెరిగిన బంగారం ధర
తెలంగాణ : హైదరాబాద్ 25 అక్టోబర్ నేడు బంగారం ధర మళ్లీ పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 56550 గా ఉంది.. 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయిలు పెరిగి 61690 గా ఉంది.…
బంధువులకు కాంట్రాక్ట్లు కట్టబెట్టొచ్చా? సుప్రీం కోర్టు
ఢిల్లీ , 25,అక్టోబర్ , దగ్గరి బంధువులకు కాంట్రాక్ట్లు కట్టబెట్టొచ్చా? ఒకవేళ అలాచేస్తే ఎలాంటి నిబంధనలు పాటించాలి? అని సుప్రీం కోర్టు కాగ్ అభిప్రాయాన్ని కోరింది అరుణాచల్ ప్రభుత్వం ఎలాంటి టెండర్లు లేకుండా సీఎం సన్నిహితులకు కాంట్రాక్ట్లు కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ…
కన్నులపండుగగా తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల, అక్టోబరు 25 (హిం.స) తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం సోమవారం ఉదయం కన్నులపండువగా జరిగింది.వేకువజామున 4 నుంచి 6 గంటల వరకు దేవేరులతో కలిసి తిరుచ్చిలో మలయప్పస్వామిని, పల్లకీలో చక్రత్తాళ్వార్ను తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయానికి తీసుకొచ్చారు.…
యూపీ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు -మల్లికార్జున్ ఖర్గే
ఢిల్లీ , 25,అక్టోబర్ , కాన్పూర్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మంది చిన్నారులకు ఇన్ఫెక్షన్ కలిగిన రక్తాన్ని ఎక్కించారు. ఈ నేపధ్యంలో ఈ చిన్నారులు హెచ్ఐవి, ఎయిడ్స్, హెపటైటిస్ బీ, సీ తదితర వ్యాధుల బారిన పడ్డారు. దీనిపై కాంగ్రెస్…
పంజాబ్లో నీటి కొరత తీర్చడంలో ఆప్ సర్కార్ పూర్తిగా విఫలము, సిద్ధూ
ఢిల్లీ , 25,అక్టోబర్ ,( హిం.స) ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అనేక సమస్యలపై ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజల దృష్టిని…
టిడిపి నేత సవిత పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులు
పెనుకొండ , 25 అక్టోబర్ (హిం.స) టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పట్ల శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.బలవంతంగా పోలీసుస్టేషన్కు తీసుకెళ్లే సమయంలో ఆమె పంజాబీ డ్రస్ కాలివద్ద చినిగింది. ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ కార్యక్రమంలో…
విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు
అమరావతి) 25 అక్టోబర్ (హిం.స)రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాత పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కి అప్పగించారు.అయితే, ఈ పరీక్షలను నిర్వహించాలంటే ముందుగా నగదు…
రాబోయే ఎన్నికల్లో ఇంటింటి ప్రచారానికి జనసేన టిడిపి సిద్ధం
అమరావతి 25అక్టోబర్( హింస)రాబోయే ఎన్నికలో టీడీపీ, జనసేన నేతలు, శ్రేణులు కలిసికట్టుగా ఇంటింటి ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు. 160 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాజమండ్రి మహానాడులో ప్రకటించిన ఆరు హామీలకు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన నాలు…
జైలులో చంద్రబాబు కోసం ఏసీ ఏర్పాటు
రాజమండ్రి 15 అక్టోబర్ : చంద్రబాబు లాయర్ల హౌస్ మోషన్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఏసీ ఏర్పాటు చేయించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. రాజమండ్రి జైలులోని స్నేహా బ్లాక్లో చంద్రబాబు ఉంటున్న ప్రత్యేక…