గాజాలో కాల్పుల విరమణకు – ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు
ఢిల్లీ,13,, డిసెంబర్ (హిం.స) తక్షణ కాల్పుల విరమణకు, బేషరుతుగా బందీల విడుదలకు డిమాండ్ చేస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. ఐరాస అత్యవసర ప్రత్యేక సమావేశంలో భాగంగా ఈజిప్టు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. 193…
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ
శబరిమల13నడిసెంబర్ (హిం.స( అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో గంటల కొద్దీ వరుసల్లో వేచి ఉన్నా దర్శనం కావట్లేదు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్లు తెలుస్తోంది.కర్ణాటకకు చెందిన భక్తులు…
దుబాయి పోలీసుల అదుపులో.. 'మహదేవ్' యజమాని రవి ఉప్పల్
ఢిల్లీ,13,, డిసెంబర్ (హిం.స) మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్)ను దుబాయ్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ (ED) అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్…
50 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి….రఘురామకృష్ణరాజు
డిల్లీ:13 డిసెంబర్ (హిం.స) జనవరి నెలాఖరు నాటికి 35 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారని…
అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు గడువు విధించింది
అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు గడువు విధించింది
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత చెన్నై-హౌరా మార్గంలో రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత చెన్నై-హౌరా మార్గంలో రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు
చంద్రబాబు అరెస్ట్…. 43 వ రోజు కొనసాగుతున్న నిరసనలు
ఆంధ్రప్రదేశ్ 26 అక్టోబర్తె లుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరె్స్టను ఖండిస్తూ టీడీపీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు 43వ రోజైన బుధవారం కూడా కొనసాగాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ…
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల 26 అక్టోబర్ : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ చాలా తగ్గింది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు…
కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ పియర్ పోయిలీవ్రే భారత్ కు మద్దతు
ఢిల్లీ , 25,అక్టోబర్ ,భారత్- కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితిలో కెనడా కన్జర్వేటివ్ పార్టీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు పియర్ పోయిలీవ్రే మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న తరువాత, ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశంతో సంబంధాల విలువను అర్థం…