దేవాదాయ శాఖలో పదోన్నతుల రగడ
అమరావతి, డిసెంబరు 29(హిం.స): దేవదాయ శాఖలో పదోన్నతుల రగడ రాజుకుంటోంది. డిప్యూటి కమిషనర్ల (డీసీ) పదోన్నతులు కల్పించేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు.అయితే శాఖలో సీనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి డీసీ పదోన్నతుల వరకూ ఏది టచ్ చేసినా పెద్ద చిక్కుముడిగా ఉంది. అర్హత…
నాడు బ్రిటిష్ దొరలను .. నేడు గడీల దొరలను గడగడలాడించాం
తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ డిసెంబర్:28(హిం స)నేడు గడీల పాలన సామ్రాజ్యాన్ని కూలదోసి సామాన్య ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన అద్భుతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని…
జనవరి 1 నుంచి రూ.450 కే గ్యాస్ సిలిండర్.. గుడ్న్యూస్ చెప్పిన సీఎం
జైపుర్, 28 డిసెంబర్ (హిం.స) ఇటీవలె ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తై కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఆయా ప్రభుత్వాలు నెరవేరుస్తున్నాయి.ఈ క్రమంలోనే దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయి సామాన్యులు తీవ్ర…
సమ్మెబాట పట్టిన వాలంటీర్ లపై జగన్ సర్కారు ఉక్కుపాదం
కోనసీమ జిల్లా, డిసెంబర్ 28: (హిం.స)సమ్మెబాట పట్టిన వాలంటీర్లపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెకు దిగిన వాలంటీర్లను సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయాలని సర్కార్ నిర్ణయించింది.కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో నిన్న (బుధవారం) సమ్మెకు దిగిన 18 మంది వాలంటీర్లలో ముగ్గురిని…
రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల శకటాలకు దక్కని అవకాశం
ఢిల్లీ,28,,డిసెంబర్ (హిం.స) జనవరి 26న ఢిల్లీ డ్యూటీ పాత్లో రిపబ్లిక్ డే వేడుకలకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ కోసం భద్రతా సిబ్బంది రిహార్సల్ ఈరోజు నుంచి ప్రారంభించారు. జనవరి 26న భద్రతా సిబ్బంది పూర్తి సన్నద్ధతతో, ఉత్సాహంతో…
నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా
నంద్యాల, 28 డిసెంబర్ (హిం.స) కల్వకుర్తి - నంద్యాల 167 కే జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన భాదిత రైతులకు ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం బయటి మార్కెట్ ధరలో సగంకూడా రైతులకు అందడం లేదని, అధికారుల ఏకపక్ష ధోరణి వల్ల…
విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం
ఢిల్లీ,28,,డిసెంబర్ (హిం.స) తమిళ నటుడు డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం బాధాకరం.. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్ అని పేర్కొన్నారు. తన నటనతో కోట్ల…
మూగ జీవాలకు వినతి పత్రం – Hindusthan Samachar Telgu
పాణ్యం, 28 డిసెంబర్ (హిం.స) తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని గత 16 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించడం లేదని ఈ రోజు గురవారం గడివేముల లో వినూత్నంగా నిరసన తెలిపారు. మూగజీవాలకు వినతిపత్రం ఇచ్చి…
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టలో అతిథులకు.. ప్రసాదంతో పాటు ప్రత్యేక బహుమతి..!
అయోధ్య, 28 డిసెంబర్ (హిం.స) రామమందిరం ప్రాణ ప్రతిష్ఠలో అతిథులకు ప్రసాదంతో పాటు ప్రత్యేక బహుమతిని కూడా అందజేయనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్స వేడుకలో.. రాజకీయ ప్రముఖుల నుంచి వివిధ రంగాల్లో దేశానికి…
సింగరేణి ఫలితాలు….. సత్తా చాటిన ఏఐటీయూసీ
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్28( హింస)సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు…