అన్నారం బ్యారేజీని సందర్శించిన మంత్రులు
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్30( హింస)కరీంనగర్ జిల్లాలోని అన్నారం బ్యారేజీని మంత్రుల బృందం సందర్శింది. బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు. అన్నారం బ్యారేజీకి బుంగలు పడి ఇసుక బయటకు వస్తున్న ప్రాంతాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,…
వైసీపీకి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ : అమరావతి: డిసెంబర్29( హింస)వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. విశాఖ దక్షిణలో జరుగుతున్న పరిణామాలతో రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఈమేరకు సీఎం జగన్కు లేఖ పంపారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా…
దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు..
ఢీల్లీ, 29 డిసెంబర్ (హిం.స) మన దేశంలో ఈమధ్య బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది. మొన్నటి వరకూ ప్రముఖులకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఈసారి విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.దేశ రాజధాని ఢిల్లీ సహా…
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు
చిత్తూరు, 29 డిసెంబర్ (హిం.స)క్షేత్రస్థాయిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించేలా చూడాలని కాల్ సెంటర్ సిబ్బందిని ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్ లోని జ్యోతిరావు పూలే భవనంలో కాల్ సెంటర్ ను ప్రారంభించారు. జెసి మాట్లా డుతూ ఆడుదాం ఆంధ్ర…
భాజపా అగ్రనేత ఎల్కే ఆడ్వాణీని తీసుకొచ్చే ఏర్పాట్లు -యోగి ఆదిత్యనాథ్
,ఢిల్లీ,29,,డిసెంబర్ (హిం.స) రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి భాజపా అగ్రనేత ఎల్కే ఆడ్వాణీని సాదరంగా తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు భాజపా మాజీ ఎంపీ, రామమందిర ఉద్యమ నేత రాం విలాస్ వేదాంతి గురువారం విజ్ఞప్తి చేశారు.…
పాటశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలి…. – Hindusthan Samachar Telgu
అమరావతి, డిసెంబరు 29 (హిం.స) పోలింగ్ జరిగే పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలంటూ పాఠశాల విద్యాశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల కమిషన్ ఆదేశాలతో చర్యలు ప్రారంభించింది. పోలింగ్ జరిగే బడుల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, సాకెట్లు తప్పనిసరిగా…
రాముడి ప్రాణ ప్రతిష్ట- 7 రోజుల ఆచారం
ఢిల్లీ,29,,డిసెంబర్ (హిం.స) : జనవరి 22న అయోధ్యలో రామలాలాకు పట్టాభిషేకం జరగనుంది. కానీ ప్రాణ ప్రతిష్ఠా ఆచారం 7 రోజుల ముందుగా జనవరి 16న ప్రారంభమవుతుంది. దీని తర్వాత జనవరి 22న కేవలం 84 సెకన్ల మైక్రో అభిజీత్ ముహూర్తంలో అయోధ్య…
వైసీపీ పార్టీ ఓడిపోయే వరకు ప్రతిఒక్కరూ కసిగా పనిచేయాలి…. పవన్
కాకినాడ, డిసెంబరు 29 (హిం.స) అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాలని, ఆ పార్టీ ఓడిపోయే వరకు విశ్రమించకుండా ప్రతిఒక్కరూ కసిగా పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.పొత్తులో భాగంగా టీడీపీ బరిలో ఉన్న చోట, జనసేన బరిలో…
దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, మరణాలు.
ఢిల్లీ,29,,డిసెంబర్ (హిం.స) : దేశంలో కోవిడ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 797 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతి చెందారు. దేశంలో 4,097కి యాక్టివ్ కేసులున్నాయి. కేరళలో రెండు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో…
అమలాపురం పురపాలక సంఘం పరిధిలో వాలంటీర్లు తొలగింపు
అమరావతి29 డిసెంబర్ (హిం.స): గౌరవ వేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్న సొంత సైన్యంపై జగన్ ప్రభుత్వం కనికరం చూపలేదు. పైగా.. ప్రభుత్వంపైనే ధిక్కార స్వరం వినిపిస్తారా? అంటూ వారిని విధుల నుంచి తొలగిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అమలాపురం…