'ఆడుదాం ఆంధ్రా' లోగో ఉన్న టీషర్టు, టోపీ ధరించిన అధికారి
అల్లవరం, 31 డిసెంబర్ (హిం.స(: క్రీడాకారులు ధరించాల్సిన ‘ఆడుదాం ఆంధ్రా’ లోగో ఉన్న టీషర్టు, టోపీ ఓ అధికారి ధరించడం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చర్చనీయాంశమైంది.‘ఆడుదాం ఆంధ్రా’ మండల స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రత్యేక లోగోలతో తయారు చేసిన…
ఆర్టీసీకి 80 కొత్త బస్సులు – Hindusthan Samachar Telgu
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్30( హింస)ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికి ప్రజలకు…
అయోధ్యలో ప్రధాని మోదీ.. రైల్వేస్టేషన్ ప్రారంభం
అయోధ్య, 30 డిసెంబర్ (హిం.స)అయోధ్యలో పునర్నిర్మించిన రైల్వేస్టేషన్.. అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. అలాగే.. కొత్త అమృత్ భారత్ రైళ్లు, 6 వందేభారత్ రైళ్లను జెండా ఊపి మోదీ ప్రారంభించారు. అయోధ్యలో ఒక…
వంటగ్యాస్ ఈ కేవైసీ కోసం వస్తున్న ప్రజలకు సహకరించండి
పులివెందుల, 30 డిసెంబర్ (హిం.స) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న వంటగ్యాస్ ఈ కేవైసీ కి సంబంధించి వస్తున్నటువంటి ప్రజలకు గ్యాస్ ఏజెన్సీలు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు శనివారం ఆయన హరిప్రియ…
ఢిల్లీ పరిధిలో పొగమంచు ఎఫెక్ట్.. – Hindusthan Samachar Telgu
ఢిల్లీ 30,,డిసెంబర్ (హిం.స) ఢిల్లీని పొగమంచు వణికిస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మంచు ప్రభావంతో అనేక రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. శనివారం అత్యల్పంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా…
తల్లుల ఖాతాల్లో రూ. 21. 36 కోట్లు నేరుగా జమ
నంద్యాల, 30 డిసెంబర్ (హిం.స) జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 2023 జూలై నుండి సెప్టెంబరు 2023 త్రైమాసికానికి సంబందించి 4వ విడతలో 30, 199 మంది విద్యార్థులకు సంబంధించి 27, 504 మంది తల్లుల ఖాతాల్లో రు. 21.…
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహాత్సవానికి సోనియా గాంధీ హాజరుపై జోరుగా చర్చ.. స్పందించిన కాంగ్రెస్..
ఢీల్లీ, 30 డిసెంబర్ (హిం.స) అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహాత్సవానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. నూతన సంవత్సరం జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగునుంది. ఈ ఆలయ నిర్మాణంతో దాదాపు 600 ఏళ్ల నాటి…
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్?
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్30( హింస) కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక ఫారమ్ ను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు జత చేయాలి కొత్త…
నేడు అయోధ్యలో పర్యటించనున్న ప్రధాని..15 వేల కోట్ల విలువైన అభివృద్ది పనుల ప్రారంభించనున్న మోడీ
అయోధ్య, 30 డిసెంబర్ (హిం.స) అయోధ్యలో కీలకఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో వేల కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. ఇవాళ అయోధ్యలో పర్యటించనున్న మోదీ..15 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులను…
కేంద్ర సర్వీస్లోకి ఖమ్మం పోలీస్ కమిషనర్
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్30( హింస)ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. ఐదేళ్లపాటు డిప్యూటేషన్పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఎస్పీగా విష్ణు వారియర్ సేవలందించనున్నారు. కాగా.. విష్ణు వారియర్ను స్టేట్ సర్వీస్ నుంచి వెంటనే…