పవిత్ర అయోధ్య రామాలయాన్ని చూసొద్దాం రండి
అయోధ్య, 27 డిసెంబర్ (హిం.స) రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22వతేదీన జరగనుంది. జనవరి 22వతేదీన అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ్ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.…
పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గరావుపై సస్పెన్షన్ వేటు
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్27( హింస)పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గరావు సస్పెండ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై వేటు పడింది. బీపీ డౌన్ కారణంగా ఇన్స్పెక్టర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.…
ఢిల్లీలో పేలుడు ఎఫెక్ట్…భారత్లో తమ దేశ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
ఢిల్లీ, 27 డిసెంబర్ (హిం.స)ఢిల్లీలోని తమ దేశ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ భారత్లోని తమ దేశ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. భారత దేశంలో ఉన్న ఇజ్రాయెల్ జాతీయులు రద్దీగా ఉండే మాల్ లు,…
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ఆరంభం
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్27( హింస) సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 11 డివిజన్లలోని 84 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో…
ఆంధ్రప్రదేశ్పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్
ఆంధ్రప్రదేశ్ : అమరావతి: డిసెంబర్27( హింస)కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెడుతోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధిష్టానంతో సమావేశం కానున్నారు ఏపీ నేతలు.. సుమారు 30 మంది ఏపీ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి…
ఏలూరు కలెక్టరేట్ వద్ద పరిశుద్ద కార్మికుల ధర్నా
ఏలూరు జిల్లా26 డిసెంబర్ (హిం.స): రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా ఏలూరు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ…
వాణిజ్య నౌక దాడి ఎఫెక్ట్: అరేబియా సముద్రంలో భారత్ మూడు యుద్ధ నౌకల మోహరింపు
ముంబై, 26 డిసెంబర్ (హిం.స) వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో భారత నావికాదళం మూడు యుద్ధ నౌకలను మోహరించింది. ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకను భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ ఢీకొట్టిన ఘటన తర్వాత…
నేడు వంగవీటి రంగ వర్ధంతి – Hindusthan Samachar Telgu
విజయవాడ: 26 డిసెంబర్ (హిం.స)నేడు వంగవీటి రంగ వర్ధంతి. ఈ సందర్భంగా బెజవాడ బందరు రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి పూలమాల వేసి రంగా కుమార్తె ఆశ, రాధా భార్య పుష్పవల్లి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వంగవీటి రాధ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాశీలో…
ఉగ్రమూక చేతికి చైనా ఆయుధాలు. – Hindusthan Samachar Telgu
ఢిల్లీ,26,,డిసెంబర్ (హిం.స) జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు చైనా నుంచి సాయం అందుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇప్పటి వరకూ అమెరికా తయారీ ఎం4 రైఫిళ్లను మాత్రమే ఉగ్రమూక వాడినట్లు గుర్తించారు. తాజాగా ఇక్కడ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేవారు చైనా తయారీ ఆయుధాలు,…
పేర్ని నాని పై కోళ్లు రవీంద్ర విమర్శలు
మచిలీపట్నం: 26 డిసెంబర్ (హిం.స)మాజీమంత్రి పేర్ని నాని పై టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా.. మంగళవారం నాడు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...మచిలీపట్నంలో వంగవీటి…