కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ మృతి
ఢిల్లీ : డిసెంబర్28( హింస) ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ (71) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స…
అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కార్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ : అమరావతి: డిసెంబర్28( హింస)జనవరి నెలలో చేపట్టనున్న మూడు కీలక పథకాల అమలుపై వైఎస్ జగన్ సర్కార్ ఫోకస్ పెట్టారు.. జనవరి నెలలో మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంపు, చేయూత, ఆసరా పథకాల అమలువైపు అడుగులు వేస్తున్నారు.. అందులో…
ఈ నెల 29న భీమవరంలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ : అమరావతి: డిసెంబర్28( హింస)ఈ నెల 29న సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు.. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ పర్యటన కోసం.. ఉదయం…
ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్27( హింస)తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేటితో ముగిసింది. తన నివాసం నుంచి విమానాశ్రయానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయల్దేరారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ రాగానే ప్రెస్ మీట్…
రామ్ లల్లా ప్రతిష్ఠాపనని రాజకీయం చేస్తున్నారు.. మేము పాల్గొనమని స్పష్టం చేసిన సీతారాం ఏచూరి..
ఢీల్లీ, 27 డిసెంబర్ (హిం.స) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కల తీరే సమయం ఆసన్నవుతోంది. అయోధ్యలో రామయ్య కొలువు దీరే ముహర్తం సమీపిస్తున్నందున ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు.మరోవైపు రామాలయ ప్రతిష్టాపనకు రాజకీయ నేతలకు, ప్రముఖులకు, స్వాములకు ఆహ్వానాలను రామ…
కర్నాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
కుప్పం, 27 డిసెంబర్ (హిం.స) శాంతిపురం మండలంలోని కడపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఈ రోజు బుధవారం కుప్పం ఎస్ ఈ బి ఇంచార్జీ సీఐ మాధవస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మురుగేష్…
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు..
ఢిల్లీ,27,,డిసెంబర్ (హిం.స) ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులకు బెదిరింపు లేఖ అందింది. ఈ లేఖలో ఇజ్రాయెల్ రాయబారులపై అనుచిత పదజాలం ఉపయోగించబడింది. ఈ లేఖపై సర్ అల్లా రెసిస్టెన్స్ అని పేరు రాయబడింది. దీనికి…
మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి ముందు అంగన్వాడీల ఆందోళన
శ్రీకాకుళం:27 డిసెంబర్ (హిం.స) తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఈరోజు మరో అడుగు ముందుకు వేశారు. ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. తమ సమష్యలు పరిస్కరించాలని…
అయ్యప్పస్వామి ఆలయాన్ని ఈ రోజు రాత్రి మూసివేత
శబరిమల, 27 డిసెంబర్ (హిం.స) శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు అలర్ట్. అయ్యప్పస్వామి ఆలయాన్ని బుధవారం రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. మండల మహోత్సవం పూర్తైన తర్వాత మూసి వేస్తారు. అనంతరం డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు…
తెలంగాణలో మరో ఎనిమిది మందికి కోవిడ్ పాజిటివ్
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్27( హింస) గడిచిన 24 గంటల్లో తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో కొవిడ్…