మసీదు వద్ద రిటైర్డు పోలీసు అధికారిపై ఉగ్రవాదుల కాల్పులు…మృతి
శ్రీనగర్, 24 డిసెంబర్ (హిం.స) జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలో రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి ఆదివారం మసీదులో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఉగ్రవాదులు కాల్చి చంపారు.ఉగ్రవాదుల కాల్పుల ఘటన అనంతరం పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని…
వైసీపీకి నాయకుల వ్యవహారశైలిపై సీఎం జగన్ తీవ్ర అసహనం
కడప ,24 డిసెంబర్ (హిం.స): ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కోటిరెడ్డి కూడలి వద్ద వైసీపీకి చెందిన కార్పొరేటర్లు, వివిధ స్థాయిల నాయకుల వ్యవహారశైలిపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఆయన శనివారం సాయంత్రం కోటిరెడ్డి కూడలి ప్రారంభోత్సవానికి రాగా, ఇక్కడ సీఎంను…
మరో కీలక ప్రాజెక్టుకు సిద్ధమవుతున్న భారత రైల్వే
ఢీల్లీ, 24 డిసెంబర్ (హిం.స) రాబోయే సంవత్సరాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ వెర్షన్ను విడుదల చేయడానికి భారతీయ రైల్వే అనేక ప్రాజెక్టులను సిద్ధం చేసింది. అటువంటి ప్రాజెక్ట్ భారతదేశానికి చెందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, రష్యా TMH మధ్య…
డబుల్ ఎంట్రీ లేకుండా ప్రక్షాళన జరగాలి…..ధర్మేంద్ర శర్మ
అమరావతి, డిసెంబరు 24 (హిం.స)): ఓటర్ల జాబితాలో ఒక్క మృతుడు కానీ, డబుల్ ఎంట్రీ కానీ లేకుండా ప్రక్షాళన జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ నేతృత్వంలోని బృందం స్పష్టం చేసింది.ఎన్నికల…
తైవాన్, మేఘాలయలో భారీ భూకంపం
ఢీల్లీ, 24 డిసెంబర్ (హిం.స) తైవాన్, మేఘాలయ ప్రాంతాల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. తైవాన్ దేశంలో తక్కువ జనాభా ఉన్న తూర్పు తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ద్వీపంలోని వాతావరణ బ్యూరో తెలిపింది. భూకంప కేంద్రం…
నేడు కార్తీక మాస శివదీక్ష విరమణ
శ్రీశైలం, 24 డిసెంబర్ (హిం.స) కార్తీకమాస శివదీక్షా విరమణ కార్యక్రమం ఆదివారం ఉదయం నుంచి ప్రారంభిస్తున్నట్లు డి. పెద్దిరాజు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పాతాళగంగ మార్గములోని శివ దీక్షా శిభిరాలలో దీక్షా విరమణ…
ఇకపై అక్కడ రూ.10కే భోజనం.. రూ. 5 లకు అల్ఫాహారం.. ప్రయాణికులకు పండగే..!
బెంగళూరు, 24 డిసెంబర్ (హిం.స) కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు టీ లేదా కాఫీ ధర రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఇక భోజనం చేయడానికి 500 నుండి 1,000 రూపాయలు చెల్లించక తప్పదంటూ ఏడుస్తున్న…
నేడు కర్నూలులో 3కే మారథాన్ కార్యక్రమం
కర్నూలు, 24 డిసెంబర్ (హిం.స) నేడు కర్నూలు నగరంలో 3కే మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్నారు. ఆమె కర్నూలులో మాట్లాడుతూ. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆడుదాం ఆంధ్రపై…
నేటికీ, శ్రీరాముని ఆదర్శాలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది: కృష్ణ గోపాల్
అయోధ్య, 23 డిసెంబర్ (హిందూస్థాన్ రిపోర్టర్). శనివారం శ్రీ మణిరామ్ దాస్ కంటోన్మెంట్లోని శ్రీ రామ్ సత్సంగ్ భవన్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహ కార్యదర్శి డాక్టర్ కృష్ణగోపాల్ మూడు రోజుల అయోధ్య ఉత్సవ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్…
ప్రభుత్వ కళాశాలకు ఇంత దుస్థితి రావడం సిగ్గుచేటు
తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ డిసెంబర్:23(హిం స) ఎంతో చరిత్ర గల ప్రభుత్వ జూనియర్ కళాశాల దుస్థితి నేడు చూస్తుంటే కడుపు తరుక్కోపోతుందని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర అసహనం…