భూపాలపల్లిలో కరోనా కలకలం
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్25( హింస)జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అందులో ఒకరు వరంగల్ ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం…
కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తిపైఆందోళన అవసరంలే-కేంద్రమంత్రి
పణజీ 25,డిసెంబర్ (హిం.స) కరోనా మహమ్మారిపై దేశం గతంలోనే పోరాడిందని.. కొత్త వేరియంట్పై ప్రజలు, పర్యాటక పరిశ్రమకు ఆందోళన అవసరంలేదన్నారు. లాక్డౌన్ విధించే అవకాశం ఉంటుందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రిశ్రీపాద్ నాయక్ స్పందిస్తూ.. ‘‘భయపడాల్సిన అవసరం లేదు. అది…
ప్రభుత్వాసుపత్రిలో పెషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణి
ఆళ్లగడ్డ, 25 డిసెంబర్ (హిం.స) ఈ రోజు 25వ తేది క్రీస్తు జన్మదినం క్రీస్మస్ పండుగ సందర్భంగా ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రిలోని పెషెంట్లకు వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాస్టర్ ఎద్దుల జోసెఫ్ పండ్లు, బ్రెడ్లను పంపిణి చేశారు.…
వాజ్పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని
ఢిల్లీ 25,డిసెంబర్ (హిం.స) వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పలువురు నివాళులు అర్పించారు. ఆయన స్మారక చిహ్నం ‘ సదైవ్ అటల్’ వద్దకు చేరుకున్న బీజేపీ నేతలు…
జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు
కర్నూలు, 25 డిసెంబర్ (హిం.స) క్రిస్మస్ పండగని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ డా. జి. సృజన కర్నూలు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ రోజు…
దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు..
ఢీల్లీ, 25 డిసెంబర్ (హిం.స) దేశమంతా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ చూసినా శాంటా సందడే కన్పిస్తోంది. పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చర్చిలను…
గ్రామ సచివాలయాలను పంచాయితీల్లో విలీనం చేయాలని డిమాండ్
కాకినాడ 25 డిసెంబర్ (హిం.స): గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో విలీనం చేసి సర్పంచులకు అధికారాలు అప్పగించాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కాకినాడలో ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకర శ్రీనివాస్, వై.వినోద్రాజు, ఉమ్మడి తూర్పుగోదావరి…
జగన్ మోహన్ రెడ్డి పై టిడిపి నేత శ్రీనివాసులు రెడ్డి విమర్శలు
కడప: 24 డిసెంబర్ (హిం.స)టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ కడప పర్యటనకు వచ్చి నగర ప్రజలకు నరకయాతన చూపించారన్నారు.పోలీసుల వలయంలో ముఖ్యమంత్రి…
పట్టాలపైకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు30న
ఢిల్లీ ,24, డిసెంబర్ (హిం.స) వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అయోధ్యలోని ఓ విమానాశ్రయాన్ని, ఆరు వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ డిసెంబరు 30న ప్రారంభించనున్నారు. అదే రోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలకూ…
మంత్రాలయం శ్రీ మఠంలో భక్తుల రద్దీ
మంత్రాలయం, 24 డిసెంబర్ (హిం.స) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఈ రోజు ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ముందుగా దర్శనార్థం మంత్రాలయం కు వివిధ రాష్ట్రాల భక్తులు వరుసగా ఐదు రోజుల సెలవు దినాలు కావడంతో అధిక…